తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రబృందం

Geethanjali Malli Vachindi Movie Team Visits Tirumala
x

మొక్కులు చెల్లించుకున్న మూవీ యూనిట్

Highlights

Tirumala: మొక్కులు చెల్లించుకున్న మూవీ యూనిట్

Tirumala: తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రబృందం దర్శించుకుంది. విఐపీ విరామ సమయంలో హీరోయిన్ అంజలి...హీరో శ్రీనివాస్ తో పాటు పలువురు స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చి.. తీర్థప్రసాదాలు అందజేసారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని అంజలి అన్నారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories