Chiranjeevi: బాల రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, రామ్ చరణ్

Chiranjeevi And Ram Charan Reach Ayodhya Ram Mandir For Inauguration
x

Chiranjeevi: బాల రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, రామ్ చరణ్

Highlights

Chiranjeevi: కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది.

Chiranjeevi: కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, కుమారుడు రామ్‌ చరణ్‌తో కలిసి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories