కవితపై పోటీకి 1500 మంది రైతులు రెడీ!

కవితపై పోటీకి 1500 మంది రైతులు రెడీ!
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఎన్నికల్లో పోటీ చేసేందేకు ఏకంగా 1000 నుంచి 1500 వందల మంది సిద్ధమవుతున్నారు....

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఎన్నికల్లో పోటీ చేసేందేకు ఏకంగా 1000 నుంచి 1500 వందల మంది సిద్ధమవుతున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున రైతులు నామినేషన్ వేయడానికి సిద్ధమౌతున్నారు. ఇవాళ నామినేషన్ పత్రాలు సైతం తీసుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కాకపోవడం వల్ల తాను నామినేషన్లు వేస్తున్నామని రైతులు అంటున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 1000 నుంచి 1500 మంది రైతులు నామినేషన్ వేస్తామని చెబుతున్నారు. పసుపు, ఎర్రజొన్నల మద్దతు ధర కోసం ఎన్నో ఆందోళనలు చేసినా కానీ ఏ ఒక్క అధికారి, ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో ఈసారి నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్టు రైతులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories