వైసీపీలోకి జోరుగా వలసలు

వైసీపీలోకి జోరుగా వలసలు
x
Highlights

వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతోన్నాయి. సామాజిక వర్గాలవారీగా బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ,...

వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతోన్నాయి. సామాజిక వర్గాలవారీగా బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ , ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ కు జై కొట్టారు. అదేబాటలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉన్నారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు దాసరి జై రమేష్ వైసీపీ అధినేత జగన్ ను కలుస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories