175 స్థానాల కైవసమే టీడీపీ టార్గెట్..

175 స్థానాల కైవసమే టీడీపీ టార్గెట్..
x
Highlights

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి జవహర్ తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి జవహర్ తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన జవహర్ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories