China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది..

Landslide Buries 47 People In Southwestern China
x

China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది..

Highlights

China: వందల సంఖ్యలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

China: చైనాలో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. యునాన్‌ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వందల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. వాటి కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories