మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి: మోహన్‌బాబు

మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి: మోహన్‌బాబు
x
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సినీ నటుడు, ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ శారదా...

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సినీ నటుడు, ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆలయ అర్చకులు, సిబ్బందికి ఆయన వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ్ముడూ అని సంబోధిస్తూ మోహన్‌బాబు ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories