‘పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ’

‘పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ’
x
Highlights

నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పెరిగిన హరికృష్ణ మరణం...

నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పెరిగిన హరికృష్ణ మరణం విషాదాన్ని మిగిల్చిందన్నారు వెంకయ్య నాయుడు. హరికృష్ణ ఏ పని చేసినా చిత్తశుద్దితో చేసేవారని.. ఏవిషయంలోనైనా ఏం చెప్పదలకున్నా కుండబద్దలుగా చెప్పేవారన్నారు వెంకయ్య నాయుడు. పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories