జగన్ పర్యటించిన ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి

జగన్ పర్యటించిన ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి
x
Highlights

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైయస్ వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగిసింది. తన పాదయాత్ర సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్...

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైయస్ వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగిసింది. తన పాదయాత్ర సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై జగన్ విమర్శలు వర్షం కురిపించారు. జగన్ విమర్శలపై శ్రీధర్ కూడా స్పందించారు. తాను అవినీతికి పాల్పడినట్టు జగన్ నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో జగన్ పర్యటించిన ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లను చల్లి రోడ్లను శుద్ధి చేశారు. జగన్ రాకతో తమ ప్రాంతం మలినమైందని.. అందుకే శుద్ధి చేస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories