సముద్రంలో కూలిన విమానం.. 188 మంది గల్లంతు

సముద్రంలో కూలిన విమానం.. 188 మంది గల్లంతు
x
Highlights

ఇండోనేషియాలో మరో విమానం కూలింది. జకార్తా నుంచి పంగకల్‌ పినాంగ్‌ బయలు దేరిన లయన్‌ ఎయిర్‌ బోయింగ్‌ విమానం... టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే ఏటీసీ నుంచి...

ఇండోనేషియాలో మరో విమానం కూలింది. జకార్తా నుంచి పంగకల్‌ పినాంగ్‌ బయలు దేరిన లయన్‌ ఎయిర్‌ బోయింగ్‌ విమానం... టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే ఏటీసీ నుంచి సంబధాలు తెగిపోయాయి. ఈ ఉదయం 6 గంటల 33 నిమిషాలకు సముద్రంలో కూలిపోయిందని గుర్తించిన ఇండోనేషియా ప్రభుత్వం... సెర్చ్‌‌ ఆపరేషన్‌ మొదలు పెట్టింది. ఇందులో మొత్తం 188 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారంతా మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories