వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా మా రైతులకు నీళ్లందిస్తాం: మంత్రి హరీశ్ రావు

వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా మా రైతులకు నీళ్లందిస్తాం: మంత్రి హరీశ్ రావు
x
Highlights

వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా, వెయ్యిమంది కాంగ్రెసోళ్లు వత్తాసు పలికినా కచ్చితంగా కల్వకుర్తి మోటర్లు నడుపుతాం, మా రైతులకు నీళ్లందిస్తామని అన్నారు...

వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా, వెయ్యిమంది కాంగ్రెసోళ్లు వత్తాసు పలికినా కచ్చితంగా కల్వకుర్తి మోటర్లు నడుపుతాం, మా రైతులకు నీళ్లందిస్తామని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపివేయాలని, అది అక్రమ ప్రాజెక్టు అని చంద్రబాబు నాడు ఢిల్లీలో ఫిర్యాదు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే, టీఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ముసుగు కప్పుకుని నాలుగు సీట్లు సంపాదించాలని చూస్తున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories