ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే బలిదానాలు జరిగేవా?: బాల్క సుమన్

ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే బలిదానాలు జరిగేవా?: బాల్క సుమన్
x
Highlights

కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష, వారి వ్యవహరిస్తున్న తీరును అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. విద్యార్థుల బలిదానాలకు కేసీఆర్...

కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష, వారి వ్యవహరిస్తున్న తీరును అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. విద్యార్థుల బలిదానాలకు కేసీఆర్ కారకుడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకోవడం వల్లే బలిదానాలు జరిగాయన్నారు. ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతమంది బలిదానాలు జరిగేవా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories