TET Exam: తెలంగాణలో ఇవాళ టెట్ పరీక్ష

Today TET Examination in Telangana
x

TET Exam: తెలంగాణలో ఇవాళ టెట్ పరీక్ష

Highlights

TET Exam: రెండు సెషన్స్‌లో పరీక్షల నిర్వహణ, 3,80,589 మంది దరఖాస్తు, రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలు

TET Exam: తెలంగాణలో ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. టెట్ రాసేందుకు 3,80,589 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 - మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 2.30 - సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు.

అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇవ్వమని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. టెట్‌ అభ్యర్థుల కోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories