దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు

దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దెందులూరుకు సమీపంలోని సత్యనారాయణపురంలో శనివారం ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్...

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దెందులూరుకు సమీపంలోని సత్యనారాయణపురంలో శనివారం ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్లు, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లారీని బస్సు ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలుదెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు

Show Full Article
Print Article
Next Story
More Stories