వైసీపీలో చేరేందుకు వెళ్తు...

వైసీపీలో చేరేందుకు వెళ్తు...
x
Highlights

కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంగ్రెస్‌‌కు ఇటీవల రాజీనామా చేసిన కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి వైసీపీలో చేరేందుకు అనుచరులతో...

కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంగ్రెస్‌‌కు ఇటీవల రాజీనామా చేసిన కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌‌తో కడప వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories