అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌ కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రమాదంపై మంత్రి కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories