కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు: సీఎం జగన్‌

కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు: సీఎం జగన్‌
x
Highlights

కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ గమనించారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్...

కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ గమనించారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వైఎస్‌ జగన్ గమనించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయాల్లో తన వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసు, సీఎంవో అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీస్, భద్రతా అధికారులు అన్వేషిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories