వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం ..జగన్

వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం ..జగన్
x
Highlights

గ్రామాల్లో ఉన్నవారు లక్షల్లో లక్షల్లో ఫీజులు కట్టడం అనేది అనేది కష్టమని వారికోసం వందకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్...

గ్రామాల్లో ఉన్నవారు లక్షల్లో లక్షల్లో ఫీజులు కట్టడం అనేది అనేది కష్టమని వారికోసం వందకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు .. స్కూల్ మరియు కాలేజీ ఫీజుల నియంత్రణ కోసం ఓ కమిటిని కూడా నియమిస్తామని అయన చెప్పారు .. ఇంటర్మీడియట్ దాటినా ప్రతి విధ్యార్దికి ఇరవై వెయిల రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ అ డబ్బు కూడా తమ తల్లులకే ఇవ్వాలని నిర్ణయించారు .. విద్యారంగ సంస్కరణలపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటిలో జగన్ ప్రభుత్వ ఆలోచనలును వెల్లడించారు .. ప్రతి ఒక్కరు డ్రాపవుట్‌ లేకుండా తమ ఉన్నత విద్యను పూర్తి చేయాలనీ రాష్ట్రంలో అసలు నిరక్షరాస్యత అనేది ఉండకూడదు అని అన్నారు .. డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని జగన్ పేర్కొన్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories