సాగర తీరంలో నేవీ మార్‌థాన్

x
Highlights

విశాఖ సాగర తీరం ఆరంజ్ మయంగా మారింది. నేవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న 5, 10, 21, 42కే మార్‌థాన్‌కు నగర వాసులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. బీచ్...

విశాఖ సాగర తీరం ఆరంజ్ మయంగా మారింది. నేవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న 5, 10, 21, 42కే మార్‌థాన్‌కు నగర వాసులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. బీచ్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ మార్‌థాన్‌లో యూత్‌తో పాటు వృద్ధులు హుషారుగా పాల్గొన్నారు. హుద్‌ హుద్ బీభత్సంతో అతలాకుతలమైన విశాఖ వాసుల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపించేందుకు నేవీ అధికారులు ఈ మార్‌థాన్ చేపట్టారు. విశాఖ బీచ్ రోడ్డు మెత్తం కోలహాలంగా మారింది. అధికారులు, ప్రజలు, పిల్లలు అందరు మార్‌థాన్‌కు పెద్దఎత్తున ప్రజలు కన్నుల పండుగా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15000 మంది పాల్గోనేవారు 4 రన్స్ లో చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories