సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు
arun1 Sep 2018 7:22 AM GMT
వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఈ సభే సీఎం కేసీఆర్కు చివర సభ అవుతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరికి ఐదు వేలు ఇస్తూ ప్రగతి నివేదన సభకు జనాన్ని తరలిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే దొరల పాలన అంతమవుతుందన్నారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT