సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు

సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు
x
Highlights

వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఈ సభే సీఎం కేసీఆర్‌‌కు చివర సభ...

వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఈ సభే సీఎం కేసీఆర్‌‌కు చివర సభ అవుతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరికి ఐదు వేలు ఇస్తూ ప్రగతి నివేదన సభకు జనాన్ని తరలిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే దొరల పాలన అంతమవుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories