ధర్మవరంలో వైసీపీకి భారీ షాక్‌

ధర్మవరంలో వైసీపీకి భారీ షాక్‌
x
Highlights

అనంతపురం ధర్మవరం పట్టణంలో వైసీపీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు జరీ సుబ్రహ్మణ్యం , తన అనుచరులతో పాటు ఏకంగా 200 కుటుంబాలు తెదేపా పార్టీ తీర్థంపుచ్చుకున్నాయి.

అనంతపురం ధర్మవరం పట్టణంలో వైసీపీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు జరీ సుబ్రహ్మణ్యం , తన అనుచరులతో పాటు ఏకంగా 200 కుటుంబాలు తెదేపా పార్టీ తీర్థంపుచ్చుకున్నాయి. 200 కుటుంబాలు ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. వీరందరికీ వైసీసీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల. కాగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి నిరంతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేయడం ద్వారానే ఏపీలో ఎక్కడ చూసినా వలసల బాట పడుతున్నారని అన్నారు. ఏపీలో ఏ నియోజకవర్గంలోకి వెళ్లిన కాని తెదేపాకు అడుగడునా నీరాజనాలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోటు బడ్జెట్‌లో ఉన్నా సీఎం చంద్రబాబు ఒక వైపు సంక్షేమం, తదితర అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెరుస్తున్నారని కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories