కర్ణాటక రాజకీయ సంక్షోభంపై స్పందించిన స్పీకర్

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై స్పందించిన స్పీకర్
x
Highlights

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు. మంగళవారం నాడు తాను కార్యాలయానికి...

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు. మంగళవారం నాడు తాను కార్యాలయానికి చేరుకుంటానని అప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ తెలిపారు. తమ కార్యాలయానికి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని వెల్లడించారు. ఆదివారం కార్యాలయానికి సెలవు దినం కావడం, సోమవారం తాను బెంగళూర్‌లో అందుబాటులో ఉండనిని స్పీకర్ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories