ముగిసిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ముగిసిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం
x
Highlights

ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రిజర్వేషన్ల పెంపుపై...

ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి సూచించారు. ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాలని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. తెలంగాణకు జనవరి నాటికి ప్రత్యేక హైకోర్టు కావాలని హైకోర్టు ఏర్పాటులో జాప్యం చేస్తే, కేంద్రాన్ని నిలదీయాలి ఎంపీలకు కేసీఆర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories