ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్

x
Highlights

అధికార పార్టీ కారు స్పీడ్ కు బ్రేక్ పడింది. ఉద్యమానికి ఊపిరిపోసిన జిల్లాలో కారు బోల్తా పడింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో...

అధికార పార్టీ కారు స్పీడ్ కు బ్రేక్ పడింది. ఉద్యమానికి ఊపిరిపోసిన జిల్లాలో కారు బోల్తా పడింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. గంగాధర ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, అసన్ పల్లిలో ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ జయ కేతనం ఎగురవేసింది. ఈ రెండు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచాయి. అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories