చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం

x
Highlights

చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం చోటు చేసుకుంది. ఆందోళనలో భాగంగా రైలెక్కి నిరసన తెలియజేస్తూ ఓ యువకుడు హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు....

చెన్నై పీఎంకే రైల్ రోకోలో విషాదం చోటు చేసుకుంది. ఆందోళనలో భాగంగా రైలెక్కి నిరసన తెలియజేస్తూ ఓ యువకుడు హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మరణించిన వ్యక్తి పీఎంకే కార్యకర్తగా పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories