నేటి నుంచి సీఎం జగన్‌ వరుస సమీక్షలు

నేటి నుంచి సీఎం జగన్‌ వరుస సమీక్షలు
x
Highlights

ఏపీ సీఎం జగన్‌ నేటి నుంచి వరుసగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్‌లు చేపడుతున్నారు. ఈ ఉదయం...

ఏపీ సీఎం జగన్‌ నేటి నుంచి వరుసగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్‌లు చేపడుతున్నారు. ఈ ఉదయం ఆర్థికశాఖ, మధ్యాహ్నం రెవెన్యూ శాఖపై సమీక్ష చేపడతారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలపై ప్రధానంగా చర్చిస్తారు. బిల్లుల చెల్లింపు, పలు ప్రాజెక్టుల కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమీక్షలోనే మధ్య నియంత్రణపై కూడా జగన్‌ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories