కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య
x
Highlights

కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త సోమేశ్వర గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. దేవనకోండ మండలం కె.వెంకటాపురం శివారులో ఈ ఘటన జరిగింది. సోమేశ్వర గౌడ్‌ను...

కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త సోమేశ్వర గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. దేవనకోండ మండలం కె.వెంకటాపురం శివారులో ఈ ఘటన జరిగింది. సోమేశ్వర గౌడ్‌ను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపేశారు. ఈ దాడిలో ఆయన కుమారుడు శివకు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడితో ఇంటికి వెళ్తున్నప్పుడు సోమేశ్వర గౌడ్ కంట్లో కారం కొట్టి ప్రత్యర్థులు చంపేశారు. మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories