దేశ పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిశాయి-భట్టి

దేశ పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిశాయి-భట్టి
x
Highlights

దేశ పరిరక్షణ కోసమే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం...

దేశ పరిరక్షణ కోసమే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలోని టీడీపీ కార్యకర్తల సమన్వయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కలయిక అధికారం కోసమో, పదవుల కోసమో కాదని తెలిపారు. దేశం, రాజ్యాంగం కోసం కలిశామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ కలిసి, దేశాన్ని కుల, మత, వర్గ, ప్రాంతాలుగా విభజించారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories