టీటీడీ ఇష్యూ ...స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

టీటీడీ ఇష్యూ ...స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
x
Highlights

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీటీడీ వివాదంపై సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది....

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీటీడీ వివాదంపై సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆయనకు సూచింది. విరాళాలు, కానుకల రూపంలో కోట్ల రూపాయలు టీటీడీకి వస్తున్నాయని, వీటి నిర్వహణ, ఆడిట్ సరిగా నిర్వహించలేదన్నారు. ఖర్చులు, వివరాలు బయటపెట్టలేదన్న స్వామి, వీటన్నింటిపై విచారణ చేయాలని ఆర్గ్యుమెంట్ చేశారు. ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories