జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
x
Highlights

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా నగర సమీపంలోని లస్సీపొరా వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు...

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా నగర సమీపంలోని లస్సీపొరా వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. సంఘటన స్థలంలో ఓ 3ఏకే రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీజవాన్ల గాలింపు కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories