నా ఆస్థిపై అమృతకి హక్కు లేదు .. వీలునామా రాసినా మారుతీరావు ..

నా ఆస్థిపై అమృతకి హక్కు లేదు .. వీలునామా రాసినా మారుతీరావు ..
x
Highlights

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య గురించి మనకు తెలిసిందే .. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని ప్రణయ్ ని హత్య చేయించాడు అమృత తండ్రి...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య గురించి మనకు తెలిసిందే .. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని ప్రణయ్ ని హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు.. అయితే తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన మారుతీరావు, ఆమెకు తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కరాదన్న ఉద్దేశంతో వీలునామా రాశారు. ఆమెకు తన ఆస్తిలో వాటా లేదని, తన స్వార్జితమైన ఆస్తులపై ఆమెకు హక్కు లేదని స్పష్టం చేశారు.మారుతీరావు వీలునామా రాసిన విషయాన్ని పోలీసులు తమ చార్జ్ షీట్ లో పొందుపరిచారు...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories