చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్న రాహుల్‌గాంధీ

x
Highlights

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. డిసెంబర్‌ 23న అమరావతికి రానున్నారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేయనున్న విందులో రాహుల్‌...

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. డిసెంబర్‌ 23న అమరావతికి రానున్నారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేయనున్న విందులో రాహుల్‌ గాంధీ పాల్గొనున్నారు. ఈ విందు కార్యక్రమంలో రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, తేజస్వి యాదవ్‌ సహా 10 మంది జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే రోజు టీడీపీ నిర్వహించే ధర్మపోరాట దీక్షలో జాతీయ నేతలు పాల్గొనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories