ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని మోడీ

ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని మోడీ
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ నమో యాప్ ద్వారా ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. ముద్రా యోజన ద్వారా ప్రయోజనం పొందిన తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు...

ప్రధాని నరేంద్ర మోడీ నమో యాప్ ద్వారా ముద్రా యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. ముద్రా యోజన ద్వారా ప్రయోజనం పొందిన తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు తదితర బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులలో కొందరిని ఎంపిక చేసి ప్రధానితో మాట్లాడే అవకాశం కల్పించారు. వీరితో మాట్లాడిన అనంతరం ప్రధాని లబ్ధిదారులకు కొన్ని సూచలను చేశారు. టార్గెట్ లను పెంచుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories