జనసేన ఫ్లెక్సీ కడుతూ..ఇద్దరు అభిమానుల మృతి

జనసేన ఫ్లెక్సీ కడుతూ..ఇద్దరు అభిమానుల మృతి
x
Highlights

విశాఖజిల్లా పాయకరావుపేటలో పెను విషాదం చోటుచేసుకుంది. పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా అయన...

విశాఖజిల్లా పాయకరావుపేటలో పెను విషాదం చోటుచేసుకుంది. పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా అయన అభిమానులైన శివ, నాగ రాజులు 30 అడుగుల ఫ్లెక్సీని తయారుచేయించారు.దీన్ని శివ, నాగ రాజులుసూర్యమహల్‌ సెంటర్‌లో అమర్చుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్‌ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు.. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలువిడిచారు. కాగా వీరిని తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories