జగన్‌పై మరోసారి పవన్ నిప్పులు

x
Highlights

వైసీపీ అధినేత జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని భీమవరం సభలో వ్యాఖ్యానించారు. తన...

వైసీపీ అధినేత జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని భీమవరం సభలో వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వారికి పవన్ భీమవరం వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనపై విమర్శలు చేసేవారి వ్యక్తిగత జీవితాల గురించి తానుచాలా మాట్లాడగలనని పవన్ అన్నారు. అంతేకాదు చంద్రబాబును ఎదుర్కోలేక జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని పవన్ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories