వ్యవ 'సాయానికి' 2 వేల కోట్లతో విపత్తు నిధి: సీఎం జగన్

వ్యవ సాయానికి  2 వేల కోట్లతో విపత్తు నిధి: సీఎం జగన్
x
Highlights

వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మిషన్...

వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. నిపుణులతో కూడిన మిషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 2 వేల కోట్లతో విపత్తు నిధి ఏర్పాటు చేయాలని ప్రతి నియోజకవర్గంలో బోర్లు కోసం మిషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories