రసాభాసగా ప్రకాశం జిల్లా జడ్పీ సమావేశం

x
Highlights

ప్రకాశం జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసాగా మారింది. బిల్లుల మంజూరు విషయంలో ఛైర్మెన్‌ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీపీలు నిలదీయడంతో సమావేశం మొత్తం...

ప్రకాశం జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసాగా మారింది. బిల్లుల మంజూరు విషయంలో ఛైర్మెన్‌ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీపీలు నిలదీయడంతో సమావేశం మొత్తం గందరగోళంగా మారింది. బడ్జెట్‌ నిధులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపిస్తూ చాంభర్‌ దగ్గరకు సభ్యులు దూసుకెళ్లడంతో ఓ సమయంలో ఉద్రిక్తంగా మారింది. స్టాండింగ్‌ కమిటీ ఆమోదించినా ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎంపీపీల నిరసనలు, నినాదాలతో సమావేశం మొత్తం గందరగోళంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories