అమెరికా సరస్సులో ఏపీ యువకుడు గల్లంతు..

అమెరికా సరస్సులో ఏపీ యువకుడు గల్లంతు..
x
Highlights

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతయ్యాడు. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల క్రితం...

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతయ్యాడు. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన అవినాష్ రెండు రోజుల క్రితం ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్ గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులకు అవినాష్ స్నేహితులు సమాచారం అందించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories