‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభం

‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభం
x
Highlights

రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా భృతి కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలులోకి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా...

రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా భృతి కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలులోకి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తు యువత తరలివచ్చింది. ఈ సందర్భంగా యువతతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories