సెక్యులరిజం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు: అసదుద్దీన్ ఓవైసీ

సెక్యులరిజం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు: అసదుద్దీన్ ఓవైసీ
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో...

ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో భాగస్వామిగా ఉన్నారని, ఆ సమయంలో ఎంతో మంది అమాయక ముస్లింల ఎన్ కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు సెక్యులరిజం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories