ఇండియా పాక్ మ్యాచ్ కి భారీ భద్రత

ఇండియా పాక్ మ్యాచ్ కి భారీ భద్రత
x
Highlights

పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే .. అయితే రేపు ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్‌లోని...

పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే .. అయితే రేపు ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ లో ఇండియా , పాకిస్తాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది . దీనికి భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఈ మ్యాచ్‌‌‌ కోసం ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు సెక్యూరిటీ సర్వీస్ విభాగాలతోనూ స్టేడియంలో భద్రతపై చర్చించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మ్యాచ్ కోసం 4 లక్షల మంది టికెట్ల బుక్ చేసుకున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories