తండ్రిని కోల్పోయినా వృత్తిని గౌరవించాడు కోహ్లి

తండ్రిని కోల్పోయినా వృత్తిని గౌరవించాడు కోహ్లి
x
Highlights

డిసెంబర్ 19, 2006 న కోహ్లి ఉదయం తన తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ, కర్ణాటకతో జరిగిన ఒక రంజీ ట్రోఫి ఆట కోసం ఆ రోజు అతను ఢిల్లీకి వెళ్ళాడు. అంతకుముందు...

డిసెంబర్ 19, 2006 న కోహ్లి ఉదయం తన తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ, కర్ణాటకతో జరిగిన ఒక రంజీ ట్రోఫి ఆట కోసం ఆ రోజు అతను ఢిల్లీకి వెళ్ళాడు. అంతకుముందు రోజు అతను 40 పరుగులతో అజేయంగా నిలిచాడు, ఆ రోజు 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇది సీనియర్ ప్రతినిధిగా ఆడే క్రికెట్లో అది అతని మొదటి యాభై. ఆ ఆట అయిన తర్వాతే..కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు అయ్యాడు. ఇది తనకి క్రికెట్ పట్ల వున్నా గౌరవం మరియు తన స్వభావాన్ని ముందస్తు సంకేతం నిలిచిందని చాలామంది విశ్లేషకులు అంటారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories