కోడెలపై దాడి ఘటనలో 8మంది అరెస్టు

కోడెలపై దాడి ఘటనలో 8మంది అరెస్టు
x
Highlights

ఎన్నికల ముగిసినా ఏపీలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఇనిమెట్ల గ్రామంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కోడెలపై దాడి ఘటనలో సీసీ...

ఎన్నికల ముగిసినా ఏపీలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఇనిమెట్ల గ్రామంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కోడెలపై దాడి ఘటనలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి 8 మందిని అదుపులోకి తీసుకోగా మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి డిఎస్పీ పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories