కేటీఆర్ లెటెస్ట్ ట్వీట్.. 100సీట్లు..

కేటీఆర్ లెటెస్ట్ ట్వీట్.. 100సీట్లు..
x
Highlights

తెలంగాణలో ఎన్నికల మహాయుద్ధం ముగిసింది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో. పరాజితులెవరో ఇప్పటికే సర్వేలన్నీ వెల్లడించాయి. కాగా తాజాగా తెలంగాణ అసెంబ్లీ...

తెలంగాణలో ఎన్నికల మహాయుద్ధం ముగిసింది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో. పరాజితులెవరో ఇప్పటికే సర్వేలన్నీ వెల్లడించాయి. కాగా తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. గడిచిన మూడు నెలలుగా పార్టీ కోసం నిరంతరం పార్టీకోసం లక్షలాదీ మంది టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన పోలింగ్ నుండి వివరాలు సేకరించనని వెల్లడించారు. ఈ విరరాలలో టీఆర్ఎస్ పార్టీ దాదాపు 100సీట్ల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని కెటిఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాగా జాతీయ మీడియా సర్వేలన్నీ టీఆర్ఎస్‌దే అధికారం అని స్పష్టం చేశాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories