చివరి శ్వాస వరకు మీకోసమే నా పోరాటం : చంద్రబాబు..

చివరి శ్వాస వరకు మీకోసమే నా పోరాటం : చంద్రబాబు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత తన నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటిస్తున్నారు ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు .. కుప్పంలో ఆయనకి ఇది రెండో రోజు పర్యటన .....

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత తన నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటిస్తున్నారు ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు .. కుప్పంలో ఆయనకి ఇది రెండో రోజు పర్యటన .. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ కుప్పం ప్రజల రుణం తిర్చుకోలేనని అన్నారు . కనీసం ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి రాకపోయినా నన్ను అభిమానిస్తూ , ఇంత ప్రేమతో నన్ను ఏడూ సార్లు గెలిపించినా మీకు నా కృతజ్ఞతలు అన్నారు . నా చివరి చివరి శ్వాస వరకు ప్రజల కోసం మరియు కార్యకర్తల కోసం పోరాడతానని అన్నారు . తనని మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అనే నమ్మకం నాకు ఉందని అన్నారు . నేటితో చంద్రబాబు పర్యటన ఇక్కడ ముగియనుంది .

Show Full Article
Print Article
Next Story
More Stories