ఆరేళ్ళ బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నం

ఆరేళ్ళ బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నం
x
Highlights

మహిళలపైనే కాదు చిన్నపిల్లల పైన కూడా రోజు రోజుకు అత్యాచారాలు ఎక్కువైపోతున్నయి .. మొన్న వరంగల్ సంఘటన మర్చిపోకముందే నిన్న హైదరబాద్ లో మరో బాలిక పైన...

మహిళలపైనే కాదు చిన్నపిల్లల పైన కూడా రోజు రోజుకు అత్యాచారాలు ఎక్కువైపోతున్నయి .. మొన్న వరంగల్ సంఘటన మర్చిపోకముందే నిన్న హైదరబాద్ లో మరో బాలిక పైన అత్యాచారం జరిగింది .. ఈ రోజు మొరో సంఘటన వెలుగులోకి వచ్చింది .. ఆరేళ్ళ బాలిక పైన స్థానికంగా అక్కడ ఉండే 55 ఏళ్ల వృద్దుడు అత్యాచార ప్రయత్నం చేయబోయాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్టలో జరిగింది .. ఇక వివరాల్లోకి వెళ్తే ఓ బస్తీలో పేద దంపతులకు ఆరేళ్ళ కూతురు ఉంది .. వారు పనికి వెళ్తూ అ బాలికను ఇంటి దగ్గరే ఉంచి వెళ్తున్నారు .. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో అ బాలిక పైన కన్నేసాడు అదే బస్తీకి చెందినా ఎల్లయ్య .. బాలికకు చాక్లెట్స్ ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారం చేయబోయాడు .. దీనితో బాలిక గట్టిగ అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు . అయితే అప్పటికే అ కామాంధుడు అక్కడి నుండి పారిపోయాడు .. విషయం తెలుసుకున్నా తల్లితండ్రులు పోలీసులకు కంప్లేంట్ చేసారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories