క్లైమాక్స్‌కి చేరిన కర్ణాటక రాజకీయం

క్లైమాక్స్‌కి చేరిన కర్ణాటక రాజకీయం
x
Highlights

క్షణానికో మలుపు తిరుగుతోన్న కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన 15 వ...

క్షణానికో మలుపు తిరుగుతోన్న కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన 15 వ శాసన సభ తొలి సమావేశంలో సభ్యులు పాల్గొనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్‌ కేజీ బోపయ్య శాసనసభ్యులతో ప్రమాణం చేయించారు.

సాయంత్రం 4 గంటలకు జరిగే బలపరీక్షకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. రహస్య ఓటింగ్‌ చేపట్టాలన్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించినందున సభ్యుల వారీగా ప్రభుత్వానికి అనుకూలురు, వ్యతిరేకులను లెక్కిస్తారు. ఈ ఓపెన్‌ బ్యాలెట్టు బలనిరూపణలో ఎవరు నెగ్గారనే విషయం తేలిపోతుంది. దీంతో గెలిచిన పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories