పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్

పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్
x
Highlights

పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్ అయ్యింది. జనగామ సీటు వదులుకోవడానికి టీజేఎస్ అంగీకరించింది. నిన్న రాత్రి ఢిల్లీలో రాహుల్‌తో కోదండరాం జనగామ సీటుపై...

పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్ అయ్యింది. జనగామ సీటు వదులుకోవడానికి టీజేఎస్ అంగీకరించింది. నిన్న రాత్రి ఢిల్లీలో రాహుల్‌తో కోదండరాం జనగామ సీటుపై చర్చించారు. సందిగ్ధంలో ఉన్న 4 స్థానాల్లో ఆశావహులతో రాహుల్ జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తుది జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలను రేపు ప్రకటించనున్నారు. ఈ నెల 22న సోనియాగాంధీ సభకు సంబంధించిన ఏర్పాట్లపై కర్ణాటక భవన్‌లో భేటీ అయిన నేతలు చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories