ఐపీఎల్ వేలంలో దుమ్మురేపిన పాండే..!

ఐపీఎల్ వేలంలో దుమ్మురేపిన పాండే..!
x
Highlights

మ‌నీష్ పాండే జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకున్న‌ది. అత‌న్ని రూ.11 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్...

మ‌నీష్ పాండే జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకున్న‌ది. అత‌న్ని రూ.11 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ గెలుచుకున్న‌ది. బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ వేలంలో మూడో సెట్ ముగిసింది. ఇందులో మొత్తం 11 ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, ఎనిమిది మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగిలిన ముగ్గురిని అమ్ముడుపోని ఆటగాళ్లుగా ప్రకటించారు. మూడో సెట్‌లో కేఎల్ రాహుల్ తర్వాత మరో భారత క్రికెటర్ మనీష్ పాండే కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది.

మూడో సెట్‌లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు
కరుణ్ నాయర్(భారత్)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 5.60 కోట్లు
కేఎల్ రాహుల్(భారత్)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 11.0 కోట్లు
డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 3.0 కోట్లు
అరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 6.20 కోట్లు
మెక్‌కల్లమ్(కివీస్)- బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- రూ. 3.60 కోట్లు
జాసన్ రాయ్(ఇంగ్లండ్)- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 1.50 కోట్లు
క్రిస్ లిన్(ఆస్ట్రేలియా)- కోల్‌కతా నైట్‌రైడర్స్- రూ. 9.60 కోట్లు
మనీష్ పాండే(భారత్)- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 11 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories