చంద్రబాబుతో కోడెల భేటీ.. ఇనిమెట్ల ఘటనపై చర్చ

చంద్రబాబుతో కోడెల భేటీ.. ఇనిమెట్ల ఘటనపై చర్చ
x
Highlights

స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇనిమెట్ల ఘటనలో కోడెలతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎంతో భేటీ అయ్యారు....

స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇనిమెట్ల ఘటనలో కోడెలతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎంతో భేటీ అయ్యారు. ఇనిమెట్ల ఘటన, తదనంతర పరిణామాలపై కోడెల శివప్రసాద్‌ సీఎంకు వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో స్పీకర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories